Sunday, April 28, 2024

28 వరకు డిజిటల్‌ పాఠాలు..

డిజిటల్‌ పాఠాలను కొనసాగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఈనెల 21 నుంచి 28 వరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. 3వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన డిజిటల్‌ పాఠాల షెడ్యూల్‌ను మరో ఎనిమిది రోజుల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టీ-శాట్‌ ద్వారా పాఠాలు ప్రసారం కానున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement