Monday, April 29, 2024

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

దేశంలో మరో సారి కరోనా కేసులు సంఖ్య అలాగే మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది 24 గంటలలో కొత్తగా 186 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అలాగే మరోవైపు గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారి కారణంగా 3660 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటలలో 2.59 లక్షల మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

తాజగా గణాంకాల ప్రకారం మొత్తం నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 275 554 57కి చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 248 93 410 కి చేరింది. యాక్టివ్ కేసులు 2343152 ఉండగా మొత్తం మృతిల సంఖ్య 318 895 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement