Monday, April 29, 2024

కోట్‌ పల్లి ప్రాజెక్ట వద్ద పర్యాటకుల సందడి..

ధారూర్‌, (ప్రభ న్యూస్‌): కోట్‌ పల్లి ప్రాజెక్‌క్ట వద్ద పర్యాటకులు సందడి నెల‌కొంది. ఈ వర్షాకాలంలో తొలి సారి కోట్‌ పల్లి ప్రాజెక్ట్‌ నిండి అలుగు పారటంతో పర్యాటకులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వివిధ ప్రాంతాల నుండి స్నేహితులతో పర్యాటకులు కోట్‌పల్లికి చేరుకుని ఉల్లాసంగా గడిపారు.

ప్రాజెక్ట్‌లో బొట్ల షికారు చేయటం కనిపించింది. ప్రాజెక్ట్‌ ప్రాంతం అంత పర్యాటకులతో కిటకిట లాడింది. పర్యాటకులు కోట్‌పల్లి ప్రాజెక్ట్‌ పరిసర ప్రాంతాలలో భోజనాలు చేస్తు ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ఆహ్లదకరమైన వాతావరణంలో ఎంతొ సంతోషంగా గడిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement