Saturday, May 4, 2024

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఎన్‌కౌంట‌ర్

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఈరోజు ఉద‌యం ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. భ‌వ‌నా ఏరియాలో గ్యాంగ్‌స్ట‌ర్ రాంచో, రాజేశ్ భ‌వ‌నియా గ్యాంగ్‌లపై పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఒక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అత‌న్ని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎన్ కౌంటర్ ప్లేస్ లో రెండు ఆయుధాలు, 10 కార్ట్‌ రిడ్జెస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement