Sunday, May 19, 2024

Delhi | కాంగ్రెస్ మహిళా బిల్లుకు మద్దతివ్వాలి.. బీసీ సంఘాల డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా బీసీ నేతను ప్రకటించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను జ్యోతిరావు పూలే ఆలిండియా ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు పోతల ప్రసాద్ నాయుడు కలిసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు. బీసీల సమస్యలపై స్పందించాలని కోరుతూ ఖర్గేకు వినతిపత్రం సమర్పించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement