Sunday, April 28, 2024

Breaking: సివిల్ పంచాయితీలు.. మేడ్చ‌ల్‌ సీఐ, ఎస్సైపై వేటు

మేడ్చల్‌ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌ఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్‌ వివాదాల్లో సీఐ, ఎస్‌ఐ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రినీ సీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement