Monday, May 20, 2024

రైల్వే ఇంజనీర్‌ను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వేలో ఇంజనీరింగ్‌గా పని చేస్తున్న సురేష్‌కుమార్‌ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ జిల్లా ఉప్పల్‌, జమ్మికుంట రైల్‌ ఓవర్‌ బ్రిడ్జీ నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్‌ నుంచి సురేష్‌కుమార్‌ గురువారం రూ. 1.20 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.

అనంతరం అతడి నివాసంతో పాటు కార్యాలయం, సన్నిహితులు, బంధువుల ఇళ్ళల్లోనూ సోదాలను కూడా నిర్వహించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement