Saturday, April 27, 2024

Breaking : తాడేప‌ల్లిలో దొంగ‌ల భీభ‌త్సం .. మూడు ఇళ్ల‌లో చోరీ ..

తాడేప‌ల్లిలో దొంగ‌లు భీభ‌త్సం సృష్టించారు. రెయిన్ బో విల్లాలోని మూడు ఇళ్ల‌లో చోరీ జ‌రిగింది. రెయిన్ బో విల్లాలో నివాస‌ముంటున్నారు టీటీడీ ఛైర్మ‌న్, ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు. కాగా రెండు రోజుల క్రితం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. ఆల‌స్యంగా ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. సీసీ ఫుటేజ్ లో దొంగ‌త‌నం దృశ్యాలు న‌మోద‌య్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement