Tuesday, April 30, 2024

Breaking : కొత్త పీఎస్ ప్రారంభం – పాల్గొన్న హోంమంత్రి, ప‌లువురు అధికారులు

శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపుర్ జాతీయ రహదారి పక్కన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు హోంమంత్రి మహమ్మద్ అలీ, డిజిపి మహేందర్ రెడ్డి,చిన్న జీయర్ స్వామి . ఈ కార్య‌క్ర‌మంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర,రామహేశ్వర్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ,జడ్పీ చైర్మన్ అనిత హరనాథ్ రెడ్డి. శంషాబాద్ ఎంపిపి జయమ్మ, జెడ్పిటిసి నిరటి తన్విరాజ్ తదితరుల పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement