Tuesday, May 7, 2024

Breaking : లారీ బీభ‌త్సం విద్యార్థి మృతి మ‌రో విద్యార్థికి తీవ్ర గాయాలు

హైద‌రాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ ద‌గ్గ‌ర లారీ బీభ‌త్సం సృష్టించింది. విద్యార్థుల‌పైకి లారీ దూసుకెళ్లింది లారీ. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతి చెందారు. మ‌రో విద్యార్థికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement