Thursday, May 2, 2024

Breaking : ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం – రోగికి వీల్ చైర్ ఇవ్వ‌ని సిబ్బంది

విజ‌య‌వాడ‌లో ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం చోటు చేసుకుంది. డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని రోగికి వీల్ చైర్ ఇవ్వ‌లేదు సిబ్బంది. దాంతో చేతుల‌పై రోగిని ఆసుప‌త్రిలోకి తీసుకెళ్ళారు బంధువులు. కాగా ఈ ఘ‌ట‌న‌పై జీజీ హెచ్ అధికారులు స్పందించ‌లేదు.సిబ్బంది తీరుపై రోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చైర్ అడిగితే రూ. 200డిమాండ్ చేశారు ఆసుప‌త్రి సిబ్బంది. వార్డ్ బాయ్ నిర్వాహ‌కంతో విస్తుపోయారు బాధితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement