Tuesday, May 7, 2024

Breaking : త‌ల్లి మెడ‌లో బంగారు చైన్ అప‌హ‌ర‌ణ .. నీళ్ల డ్ర‌మ్ములో ప‌సికందు మృత‌దేహం ..

త‌ల్లి మెడ‌లో బంగారు చైన్ అప‌హ‌రించారు దుండ‌గులు..అంతేకాకుండా నీళ్ల డ్ర‌మ్ములో ప‌సికందు మృత‌దేహం ల‌భ్య‌మ‌యింది. నెల రోజుల ప‌సికందు మృతి చెందింది. ఈ సంఘ‌ట‌న గుంటూరు జిల్లా సంకు రాత్రి పాడులో చోటు చేసుకుంది. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు పోలీసులు. కేసు న‌మోదు చేసుకుని శిశువు మృతిపై పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement