Thursday, May 16, 2024

Breaking : అనంత‌పురంలో ఉద్రిక‌త్త‌..విద్యార్థి సంఘాల నేత‌ల అరెస్ట్..

అనంత‌పురం జిల్లాలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఎస్ ఎస్ బిఎన్ కాలేజీ విద్యార్థుల‌పై పోలీసుల లాఠీఛార్జ్ కి నిర‌స‌న‌గా ఈ బంద్ కి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌భుత్వ, ప్రైవేటు స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు యాజ‌మాన్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement