Tuesday, May 7, 2024

Bomb blast : చత్తీస్‌గఢ్ ఎన్నికలు.. నక్సల్స్ ఐఈడీ పేలుడు

ఛత్తీస్‌‌ఘడ్ రాష్ట్రంలో మంగళవారం ప్రారంభమైన మొదటి దశ పోలింగ్ పర్వంలో నక్సలైట్లు పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో పోలింగ్ ప్రారంభం అయిన గంటలోపే తొండమార్క ప్రాంతంలో నక్సలైట్లు పేలుళ్లకు పాల్పడ్డారు.ఈ పేలుడు ఘటనలో సీఆర్‌‌పీఎఫ్ జవాను గాయపడ్డారు.

గాయపడిన జవాన్ ను హెలికాప్టరులో ఆసుపత్రికి తరలించారు. నక్సలైట్ల పేలుడు ఘటనతో సాయుధ పోలీసుల పహరాను ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement