Sunday, April 28, 2024

National : నేడు పీవీకి భారతరత్న ప్రదానం

పీవీ నరసింహారావు మరణానంతరం భారతరత్న ప్రకటించింది కేంద్ర సర్కార్‌. ఇవాళ ఢిల్లీలో పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రదానం చేయనుంది. ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్నఅంద‌జేయ‌నున్నారు. ఈ పురస్కారం పీవీ కుమారుడు పీవీ ప్రభాకర రావు అందుకోనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement