Sunday, April 28, 2024

TS : ఇవాళ తాగునీటిపై సీఎం రేవంత్‌ స‌మీక్ష‌…

రాష్ట్రంలో తాగునీటి అవసరాలపై ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఎండాకాలంలో ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరో వైపు ఎండలు తీవ్రంగా ఉండబోతున్నాయనే వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement