Monday, April 29, 2024

వన్డే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

భారత్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా. పేస్‌ బౌలర్‌ రయి రిచర్డన్స్‌తో పాటు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌లు తిరిగి జట్టులో చోటు సంపాదించారు. 16 మంది సభ్యులు ఉన్న వన్డే బృందాన్ని చీఫ్‌ సెలెక్టర్‌ బెయిలీ ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా ప్యాట్‌ కమ్మిన్స్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌ కూడా జట్టుకు కెప్టెన్‌గా ప్యాట్‌ కమ్మిన్స్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌ కూడా జట్టుకు అందుబాటులో ఉండనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement