Saturday, May 11, 2024

Breaking: బెంగళూరులో రాకేశ్ టికాయత్ పై దాడి

బెంగళూరులో రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ పై దాడి జరిగింది. ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతుండగాపై ఆయనపై మరో వర్గం రైతు నాయకులు దాడికి పాల్పడ్డారు. టికాయత్ ముఖంపై నల్ల సిరా చల్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం చంద్రశేఖర్ వర్గం కుర్చీలు విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement