Sunday, May 5, 2024

నేడు సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, సీపీఎస్ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మూడు రాజధానుల అంశంపైనా ఏపీ కేబినెట్ లో చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement