Sunday, April 28, 2024

నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ…ఫస్ట్ ఎవరికో తెలుసా ?

నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య మందును నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ముందుగా నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో పంపిణీ చేయబోతున్నారు. ఆ తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు. అయితే కృష్ణపట్నంలో మందు పంపిణీ జరగడం లేదని ఎవరు రావద్దని ఇప్పటికే అధికారులతో పాటు మందు తయారు చేస్తున్న ఆనందయ్య కూడా క్లారిటీ ఇచ్చారు.

కాగా ప్రస్తుతం కృష్ణపట్నం లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలోకి బయటి ప్రాంతాల వారు ఎవ్వరూ రావటానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement