Saturday, April 27, 2024

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసిసి.

ప్రకాష్ రాథోడ్ – ఆదిలాబాద్.

శ్రీనివాస్ మనే – భువనగిరి.

అల్లం ప్రభు పాటిల్ – చేవెళ్ల…

- Advertisement -

ప్రసాద్ అబ్బయ్య – హైదరాబాద్

క్రిస్టోఫర్ తిలక్ – కరీంనగర్.

అరిఫ్ నసీం ఖాన్ – ఖమ్మం.

పరమేశ్వర నాయక్ – మహబూబ్ బాద్

మోహన్ కుమార మంగళం – మహబూబ్ నగర్ .

రిజ్వాన్ హర్షద్ – మల్కాజ్ గిరి.

బసవరాజ్ మాధవరావు పాటిల్ – మెదక్.

పివి మోహన్ – నాగర్ కర్నూల్.

అజయ్ ధరమ్ సింగ్ ,నల్గొండ

సిడి మేయప్పన్ – జహీరాబాద్.

బి.ఎం నాగరాజ – నిజామాబాద్.

విజయ్ నామ్దేవ్ – పెద్దపల్లి.

రుబి ఆర్ మనోహర్ న్ -సికింద్రాబాద్.

రవీంద్ర ఉత్తంరావు దల్వి – వరంగల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement