Tuesday, May 21, 2024

ఓటు హ‌క్కును వినియోగించుకున్న సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ‌..

మదనపల్లె: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ లో భాగంగా టాలీవుడ్ సీనియర్ నటి రమాప్రభ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లాలో మదనపల్లి మండలంలోని రామాచర్ల పల్లెలో ఓటేశారు. ఈ సందర్భంగా అక్కడి పోలింగ్ సిబ్బంది ఆమెకు సాదర స్వాగతం పలికారు. అక్క‌డే అమె కొంత సేపు గ‌డిపారు.. పోలింగ్ సిబ్బందితో సినిమాల గురించి సంభాషించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement