Saturday, May 18, 2024

BRS | సీఎం కేసిఆర్ ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ లో స్వల్ప మార్పు

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడులో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. 27న పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించాల్సి ఉంది.

కాగా, రీ-షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొననున్నారు. 27న పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేటల్లో సీఎం కేసీఆర్‌ సభలు జరుగనున్నాయి. ఇక‌ మిగతా సభలు యథావిధిగా జరుగనున్నాయి.

- Advertisement -

సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభల పూర్తి షెడ్యూల్‌ ఇదే..

అక్టోబర్‌ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
అక్టోబర్‌ 30 జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌
అక్టోబర్‌ 31 హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ
నవంబర్‌ 01 సత్తుపల్లి, ఇల్లెందు
నవంబర్‌ 02 నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి
నవంబర్‌ 03 భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల
నవంబర్‌ 05 కొత్తగూడెం, ఖమ్మం
నవంబర్‌ 06 గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట
నవంబర్‌ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి
నవంబర్‌ 08 సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి
నవంబర్‌ 9న రెండుచోట్ల నామినేషన్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement