Thursday, May 16, 2024

Nirmal: కుర్రుదీవిలో చిక్కుకున్న 9మంది రైతులు

గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిర్మల్ జిల్లా పరిధిలోని చిట్యాల కుర్రు దీవిలో 9మంది రైతులు చిక్కుకున్నారు. జగిత్యాలలోని మూడు కుటుంబాలకు చెందిన 9మంది రైతులు చిక్కుకున్నారు. దీవిలో చిక్కుకున్న వారిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉంది. గోదావరి ఉధృతితో మూడు రోజులుగా రైతులు అక్కడే చిక్కుకున్నారు. తమను కాపాడాలని వీడియోలు విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement