Tuesday, April 30, 2024

National : కుప్ప‌కూలిన 5అంత‌స్తుల భ‌వ‌నం…ఇద్ద‌రు మృతి…

కోల్‌క‌తాలో విషాధం నెల‌కొంది. గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 5అంత‌స్తుల భ‌వ‌నం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృతి చెంద‌గా… 10మంది చిక్కుకున్నారు.

- Advertisement -

ఘటనపై సమాచారం అందుకున్న కోల్‌కతా పోలీసులు, అగ్నిమాపక దళం బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో అధికార యంత్రాంగంతో పాటు స్థానికులు కూడా సహకరించారు. శిథిలాల కింద నుంచి 10 మందిని రక్షించి సమీపంలోని కలకత్తా మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. అందులో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement