Wednesday, May 8, 2024

Breaking: గుజరాత్​ ఘటన.. ఈ పాత కేబుల్​ బ్రిడ్జి కూలిపోవడానికి అసలు కారణం ఏమిటి?

గుజరాత్‌లోని మోర్బీ సిటీలోని మచ్చు నదిపై శతాబ్దాల నాటి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటివరకు 60 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వంతెన కూలిపోయే సమయానికి దానిపై వందలాది మంది ఉన్నారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement