Saturday, April 27, 2024

ఇండియాలో కొత్తగా 35,968 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,361 కేసులు నమోదు అయ్యాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో 35,968 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఇక తాజాగా గణాంకాల ప్రకారం మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 3,05,79,106కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 416 మంది మృతి చెందారు.

అలాగే దేశంలో మొత్తం మృతుల సంఖ్య 4,20,967కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,11,189 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  అలాగే ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 43,51,96,001 మందికి టీకాలు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement