Thursday, May 2, 2024

శాసన మండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం

శాసన మండలిలో ఇద్దరు శాసన మండలి సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పోతుల సునీత,చల్లా భగీరధరెడ్డిలచే ఛైర్మన్ ఎం.ఎ. షరీఫ్ ప్రమాణం చేయించారు. అనంతరం ఇద్దరికీ అభినందనలు తెలిపి,శాసన పరిషత్తు నియమ నిబంధనలు తెలుపుతూ ధృవీకరణ పత్రాలు,బుక్ లెట్స్ ను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement