Friday, April 26, 2024

విశాఖపట్నం : తెలుగు రాష్ట్రాలలో వానలు

ఉభయ తెలుగు రాష్ట్రాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచీ ఏపీ , తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక రేపు కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఏపీ తీరు, పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement