Friday, May 3, 2024

న్యూఢిల్లీ : మార్చిలో రెండు రోజులు బ్యాంకర్ల సమ్మె

వచ్చే నెలలో బ్యాంకర్లు రెండు రోజుల పాటు సమ్మె  చేయనున్నారు. బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ వంటి కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు మరో మారు సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 15, 16 తేదీలలో సమ్మెకు రెడీ అయ్యారు. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాల సంయుక్త కమిటీ ది యునైటెడబ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బియు) పిలుపు మేరకు ఈ సమ్మె జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement