Friday, May 3, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 12, 881 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 12, 881 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 101 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,09,50,201కు చేరింది.   మరణాల సంఖ్య  1,09,50,201కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement