Sunday, April 28, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 16, 783 కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16, 783 మందికి కరోనా సోకింది.  అదే సమయంలో దేశంలో కరోనా కాటుకు 138 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,10,46,914కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 1,56,705కు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement