Sunday, May 12, 2024

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు: సెన్సెక్స్ 400 పాయింట్లు నష్టం

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా లాభాలలో సాగిన మార్కెట్లు ఈ రోజు నష్టాల బాట పట్టడానికి కారణం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే. ఈ రోజు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెన్స్ 400 పాయింట్లు నష్టపోయి 51 వేల 703 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టి 104 పాయింట్లు నష్టపోయి 15వేల 208 పాయింట్ల వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement