Tuesday, May 7, 2024

ఊగిసలాడిన మార్కెట్లు


దేశీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి.. చివరకు స్వల్ప లాభాల్లో ముగిసాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్‌36 పాయింట్లు, నిఫ్టీ 18 పాయింట్ల లాభాలతో ముగిసాయి. ఎల్‌ అండ్‌ టీ, ఓఎన్జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ లాభాల్లో ట్రేండ్‌ అయ్యాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ లూజర్స్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement