Saturday, May 4, 2024

లాభాలతో ముగిసిన‌ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు కనిపించడంతో మార్కెట్లు లాభాలను ఆర్జించాయి. ట్రేడింగ్‌ ముగిసే సరికి 584 పాయింట్ల లాభంతో 51,025 వద్ద ముగిసిన సెన్సెక్స్‌, ఇక నిప్టీ 142 పాయింట్ల లాభంతో 15,098 వద్ద ముగిసింది. బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, ఐటీ, టెక్‌ కన్య్జూమర్‌ డ్యూరబుల్స్‌ లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్సీ లిమిటెడ్‌, టెక్‌ మహీంద్రా లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఇక పవర్‌ గ్రీడ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ లు నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement