Thursday, May 2, 2024

ఏకాంతంగా వైకుంఠ ఏకాదశి పూజ‌లు.. భ‌క్తుల‌కు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

ప్రభుత్వ ఉత్తర్వుల ఆదేశాలనుసారం, కోవిడ్‌ నేపథ్యంలో హైదరాబద్‌లోని హిమాయత్‌ నగర్‌, జూబ్లిహిల్స్‌లోని టీటీడీ ఆయలంలో పాటు చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏకాంతంగా జరుపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భ‌క్తుల‌కు అనుమ‌తి నిరాక‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement