Thursday, May 2, 2024

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొండంత…

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి ద‌ర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి ద‌ర్శ‌నానికి సుమారు 36 గంటలు ప‌డుతుంద‌ని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న 69,814 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,228 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి ఆదాయం రూ. 4.17 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement