Thursday, April 18, 2024

Breaking: కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు ఘటన జరగడంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన జరిగింది. జిల్లాలోని దేవరపల్లి మండలం గౌరీపట్నంలో పేలుడు ఘటన జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరగడంతో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో మహీధర్, రత్నబాబు, సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement