Thursday, May 2, 2024

రామానుజాచార్యుల స్ఫూర్తినిక్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సమతామూర్తి కేంద్రాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానుజాచార్యుల ఆశయాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేలా కృషి చేయాలన్నారు. ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని చినజీయర్‌ స్వామిని విజ్ఞప్తి చేయగా అందుకు చినజీయర్‌ స్వాగతిం చినట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement