Wednesday, May 1, 2024

బేడీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం

తిరుమలశ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామికి శాస్త్రోక్తంగా ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించా రు. కార్తీకమా సం చివరి ఆది వారం సందర్భం గా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేకఅభిషేకం నిర్వహిం చడం ఆనవాయితీ. ఆలయంలోని ఆంజనేయ స్వామి మూల మూర్తికి ఉదయంపాలు,పెరుగు,తేనె, చంద నం, పసుపులతోవిశషంగా అభిషే కం నిర్వ హిం చారు. ఈ కార్యక్ర మంలో టీటీడీ ఈవో ఏవి. దర్మారెడ్డి,విజీవో నంద కిశోర్‌, పెష్కర్‌శ్రీహరి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement