Sunday, May 5, 2024

తిరుమల ఘాట్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి గాయాలు..

తిరుమల మొదటి ఘాట్రోడ్డు రెండో మలుపు దగ్గర బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో మలుపు దగ్గర ఆగి ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను రుయా ఆస్పత్రికి తరలించారు. బాధితులు విజయవాడ వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement