Saturday, April 27, 2024

శ్రీవారికి బంగారు వరద-కటి హస్తాలు

భక్తుడి విరాళం
తిరుమల, ప్రభన్యూస్‌: తిరుమల శ్రీవేంకటేశ్వ రస్వామి వారికి సుమారు రూ.3 కోట్లు విలువచేసే బంగారు వరద-కటి హస్తాలను ఒక దాత శుక్రవారం విరాళంగా అందించారు. వజ్రాలు, కెంపులు పొదిగిన దాదాపు 5.3 కిలోల బరువు గల ఈ బంగారు వరద-కటి హస్తాలను శ్రీవారి ఆలయం లోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డికి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement