Wednesday, April 24, 2024

అయ్యప్పలకు మంచి అవకాశం.. శ‌బ‌రిమ‌ల‌కు ప్ర‌త్యేక రైళ్లు..

శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. ఈ నెల 18 నుంచి 26 వరకు ప్రత్యేక రైళ్ళు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌ – కొల్లాం, కొల్లాం – సికింద్రాబాద్‌, కాచిగూడ – కొల్లాం, కొల్లాం-కాచిగూడ, నాందేడ్‌ – కొల్లాం, తిరుపతి – కొల్లాం, తిరుపతి – నాందేడ్‌ల మ‌ధ్య ప్రత్యేక రైళ్ళు నడుపుతున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement