Sunday, May 5, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 29 కంపార్ట్‌మెంట్ల‌లో స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామిని దర్శించుకునేందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement