Friday, May 3, 2024

అన్నమయ్య సంకీర్తన మాధుర్యం.. భక్తి సంగీత కార్యక్రమం..

పవిత్ర మాఘ మాసములో, శ్రీ మహావిష్ణువు స్మరణలో హైదరాబాద్ స్థానిక నల్లకుంట శ్రీ శృంగేరి శంకర మఠం ప్రాంగణములో రేపు ఆదివారం, ఫిబ్రవరి 25 నాడు సాయంత్రం 6 గంటలకు ‘అన్నమయ్య సంకీర్తన మాధుర్యం’ కార్యక్రమమును అన్నమయ్య పరివారము, హైదరాబాద్ వారు శంకర మఠం వారి సౌజన్యముతో జరుపుతున్నారు. ‘అన్నమయ్య సంకీర్తన చూడామణి’ శ్రీమతి ఎన్ సీ శ్రీదేవి, తిరుపతి బృందం వారు దివ్యమైన అన్నమయ్య సంకీర్తనలు గానము చేస్తారు. స్వామి భక్తులు అందరూ విచ్చేసి, శ్రవణం చేసి తరించవలసినదిగా నిర్వాహకులు శ్రీ యనమండ్ర వెంకట కృష్ణయ్య, కేవీ సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

- Advertisement -


Advertisement

తాజా వార్తలు

Advertisement