Wednesday, May 8, 2024

శ్రీవారి ఆశీస్సులతో తిరుమలలో పూర్వ వైభవం రావాలి

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి
తిరుమల, ప్రభన్యూస్‌: శ్రీవారి అను గ్రహంతో కరోనాను పారదోలి తిరుమలలో పూర్వ పరిస్థితులు ఏర్పడాలని స్వామివారిని ప్రార్ధించానని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణా నంత స్వామి తెలిపారు. మంగళవారం ఉద యం వీఐపీ విరామ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శ నం అనంతరం ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ వకుళామాత ఆలయ పునర్‌ నిర్మాణ పనులు వేగవంతం గా జరుగుతున్నాయని, భక్తులకు అమ్మవారి దర్శనం దొరుకుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement