Thursday, May 16, 2024

Yash | రామాయ‌ణ నిర్మాణంలో కేజీఎఫ్ రాకీ…

బాలీవుడ్‌లో రామాయణ కథాంశంతో ఓ సినిమా రూపొందనుందనే వార్తలపై ఈరోజు క్లారిటీ వచ్చేసింది. నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణం పాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఈ సినిమా నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ ఈ రామాయణం సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టగా… ఈ మూవీకి రాకింగ్ స్టార్ యష్ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నాడు.

యష్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ కూడా రామాయణం నిర్మాణంలో కూడా పాలుపంచుకోనుంది. అదేవిధంగా హాలీవుడ్ లో ఎన్నో పెద్ద సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన డీఎన్ఈజీ ఈ రామాయణానికి విజువల్ ఎఫెక్ట్స్ అందించబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement