Friday, May 17, 2024

వెంకటేష్ “సైంధవ్” మూవీ నుంచి లేటెస్ట్ అప్‌డేట్..

విక్టరీ వెంకటేష్ అప్ కమింగ్ మూవీ సైంధవ్, HIT సిరీస్ ఫేమ్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుందని ఇప్పటికే ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం, రుహాని శర్మ కూడా ప్రాజెక్ట్‌లో భాగమని మేకర్స్ వెల్లడించారు మేకర్స్.

తాజాగా ఈ సినిమాలో జాస్మిన్ అనే మరో ముఖ్యమైన మహిళా పాత్ర కూడా ఉందని సమాచారం. దీనికి సంభందించి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కాగా, జాస్మిన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అనేది రేపు ఉదయం 11:07 గంటలకు తెలియనుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22 నుండి పెద్ద స్క్రీన్‌లపై దూసుకుపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement