Friday, May 3, 2024

ఓటీటీ ఎంట్రీ ఇవ్వ‌నున్న హిడింబ‌.. రిలీజ్ డేట్ ఫిక్స్

అనీల్ కన్నెగంటి డైరెక్ష‌న్ లో టాలీవుడ్ యంగ్ హీరో అశ్విన్ బాబు ఇటీవల న‌టించింన‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిడింబ. ఈ మూవీలో నందిత శ్వేత కథానాయికగా నటించ‌గా.. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ మూవీని నిర్మించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ రీసెంట్ గానే ముగిసింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయింది. ఈ నెల (ఆగస్ట్) 10న సాయంత్రం 7 గంటలకు ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రీమియర్ కానుంది. కాగా, ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఆహాలో చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement