Sunday, April 28, 2024

Ayodya: రాముడి జన్మభూమిలో బాలీవుడ్ తార‌లు…

అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీతారలు, క్రీడాకారులు, సాధువులు ఒక్కొక్కొరుగా రామజన్మ స్థలానికి విచ్చేస్తున్నారు.

కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్, బాలీవుడ్ సినీ దర్శకుడు మధుర్ భండర్ కర్, నటి కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్, ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్, మ‌జీ మ‌హిళ క్రికెట‌ర్ మిథాలీరాజ్ రాముడి జన్మస్థలంలో అడుగుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement